ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం.? క్లారిటీ ఇదిగో..!
అమరావతి: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా…
అమరావతి: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా…
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు…
అమరావతి: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది.…
అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. హుబ్లీ నుంచి నర్సాపూర్, విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి…
అశ్వారావుపేట: సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు…
అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈనెల 12 నుంచి…
మహబూబాబాద్ : అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి మహబూబాబాద్…
మహబూబాబాద్ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాద్…
హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్సీఎస్సీ ద్వారా ట్రాఫిక్పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలో…