రాష్ట్రం

  • Home
  • రాజశేఖర్‌ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నా : షర్మిల

రాష్ట్రం

రాజశేఖర్‌ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నా : షర్మిల

May 11,2024 | 12:25

ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్‌ లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో వైఎస్‌ షర్మిల ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఏ విధంగా…

మన్యంలో హిమపాతం – ప్రకృతి ఆహ్లాదం..!

May 11,2024 | 10:32

ప్రజాశక్తి-పాడేరు (మన్యం) : కొండలపై తేలియాడుతూ సాగిపోతున్న తేలికపాటి హిమపాతాలు… ఊర్లన్నిటిని దుప్పటితో కప్పేసినట్టు దట్టంగా కురుస్తున్న పొగమంచు ముసుగు… ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు మన్యంలో…

నేటితో మూగబోనున్న పార్టీ ప్రచార మైకులు..!

May 11,2024 | 10:07

అమరావతి : రాష్ట్రంలో ఇంతవరకు జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటి (శనివారం) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి…

ఓటరు గుర్తింపు కార్డు లేదా ? 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటెయ్యొచ్చు..!

May 11,2024 | 09:51

అమరావతి : ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటేస్తాం… ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి…

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

May 11,2024 | 09:07

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై విచారణను ఢిల్లీ హైకోర్టు…

జిఒ 3 రద్దు విషయంలో.. కమ్యూనిస్టులపై బురద చల్లడం జివిఎల్‌కు తగదు : సిపిఎం

May 11,2024 | 09:02

ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి జిల్లా) :బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్‌.నరసింహారావు అరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిఒ నెంబర్‌ 3 రద్దు కావడానికి కమ్యూనిస్టులే కారణమంటూ…

నేడు కడపకు రాహుల్ గాంధీ

May 11,2024 | 08:54

ప్రజాశక్తి – కడప/ వేంపల్లె : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాహుల్‌ గాంధీ కడపలో పర్య టించనున్నారు.…

మళ్లీ విద్వేష వ్యాఖ్యలు

May 11,2024 | 08:48

-ముస్లిం రిజర్వేషన్‌ కొనసాగిస్తానంటోందంటూ కాంగ్రెస్‌పై అక్కసు -తెలంగాణలోని నారాయణపేట జనసభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఇప్పటి వరకూ జరిగిన మూడు విడతల పోలింగ్‌లో బిజెపికి…

రీ పోలింగుకు తావు లేకుండా ఎన్నికలు : ఇసి

May 11,2024 | 08:46

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హింస, రీ పోలింగుకు తావు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని…