రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నా : షర్మిల
ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఏ విధంగా…
ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఏ విధంగా…
ప్రజాశక్తి-పాడేరు (మన్యం) : కొండలపై తేలియాడుతూ సాగిపోతున్న తేలికపాటి హిమపాతాలు… ఊర్లన్నిటిని దుప్పటితో కప్పేసినట్టు దట్టంగా కురుస్తున్న పొగమంచు ముసుగు… ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు మన్యంలో…
అమరావతి : రాష్ట్రంలో ఇంతవరకు జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటి (శనివారం) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైనప్పటి…
అమరావతి : ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటేస్తాం… ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు…
ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి జిల్లా) :బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్.నరసింహారావు అరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిఒ నెంబర్ 3 రద్దు కావడానికి కమ్యూనిస్టులే కారణమంటూ…
ప్రజాశక్తి – కడప/ వేంపల్లె : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ కడపలో పర్య టించనున్నారు.…
-ముస్లిం రిజర్వేషన్ కొనసాగిస్తానంటోందంటూ కాంగ్రెస్పై అక్కసు -తెలంగాణలోని నారాయణపేట జనసభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో :ఇప్పటి వరకూ జరిగిన మూడు విడతల పోలింగ్లో బిజెపికి…
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హింస, రీ పోలింగుకు తావు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని…