రాష్ట్రం

  • Home
  • గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

రాష్ట్రం

గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

Dec 19,2023 | 11:13

తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో…

సీటు వస్తుందా ? రాదా ?

Dec 19,2023 | 11:06

పొత్తు నేపథ్యంలో టిడిపి నేతల్లో గుబులు జనసేన ఎన్ని అడుగుతుందనే ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్న…

రూ.1400 కోట్ల అవినీతి

Dec 19,2023 | 11:02

ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అశోక్‌రెడ్డి వైసిపి రెబల్‌ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌ రెడ్డి ఆరోపణ ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మార్కాపురం…

ఇంధనశాఖ అధికారులకు సిఎం అభినందన

Dec 19,2023 | 10:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌-2023లో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య అవార్డును అందుకున్న నేపథ్యంలో ఇంధనశాఖ అధికారు లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇటీవల…

సోమిరెడ్డి దీక్ష భగ్నానికి యత్నం

Dec 19,2023 | 10:50

శిబిరం వద్ద కార్లపై దాడి అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-పొదలకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా పొదలకూరులో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Dec 19,2023 | 10:42

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ…

వేధింపులను తట్టుకోలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Dec 19,2023 | 09:58

చారకొండ (నాగల్‌ కర్నూలు) : తోటి విద్యార్థినుల వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలో జరిగింది. సిఐ సోమ నర్సయ్య…

‘జిందాల్‌’తో రహస్య ఒప్పందంపై ఆగ్రహం : పూర్తి వివరాలు బయటపెట్టాలంటూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ధర్నా

Dec 19,2023 | 09:42

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని నడిపేందుకు జిందాల్‌ సంస్థతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉక్కు…

ఉద్యోగ భద్రత కల్పించండి

Dec 19,2023 | 08:43

ఎస్‌ఇ కార్యాలయాల ఎదుట విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి – యంత్రాంగం :తమను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలో మాదిరి డైరెక్ట్‌ పేమెంటు…