రాష్ట్రం

  • Home
  • నల్లజర్ల మండలంలో పులిసంచారం

రాష్ట్రం

నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 | 21:56

 పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…

సిఎం సొంత జిల్లాలో అసమ్మతి సెగ

Jan 29,2024 | 15:45

ఎమ్మెల్యే సుధాకు టికెట్‌ కేటాయిస్తే సహకరించమంటున్న నేతలు ఆమోదయోగ్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలి డిమాండ్‌ ప్రజాశక్తి -పోరుమామిళ్ల (కడప) : సిఎం సొంత జిల్లా కడపలోని…

నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి

Jan 29,2024 | 22:40

ఎన్నికల కమిషన్‌కు వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలు అనధికారికంగా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌…

స్పీకర్‌ విచారణకు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు

Jan 29,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే…

మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత..

Jan 29,2024 | 14:36

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్‌ హౌస్‌…

షర్మిల…రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు

Jan 29,2024 | 20:03

ఎమ్మెల్యే ఆదిమూలానిది రాజకీయ ఆత్మహత్య మీడియాతో మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాలుగో కృష్ణుడిగా కాంగ్రెస్‌ పార్టీలోకి…

కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించండి : సిహెచ్‌.బాబురావు

Jan 29,2024 | 13:54

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : విజయవాడ నగరంలోని 62వ డివిజన్‌లో రాధానగర్‌లోని సెవెన్‌ అపార్ట్‌మెంట్‌ కాలనీలో ఎల్‌ బి ఎస్‌ నగర్‌ లో నివాసముంటున్న ప్రజలు…

మా సమస్యలను పరిష్కరించండి : విశ్రాంతి ఉద్యోగుల ధర్నా

Jan 29,2024 | 13:43

ప్రజాశక్తి చిత్తూరు అర్బన్‌ : తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ విశ్రాంతి ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల…

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది : లోకేశ్‌

Jan 29,2024 | 12:37

పల్నాడు : పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టిడిపి నేత నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఎపి పోలీసులు, వైసిపి నేతల తీరుపై లోకేశ్‌ మండిపడ్డారు. లోకేశ్‌…