రాష్ట్రం

  • Home
  • మహిళను మంటల్లోకి నెట్టిన వైసిపి నేత

రాష్ట్రం

మహిళను మంటల్లోకి నెట్టిన వైసిపి నేత

Apr 13,2024 | 23:44

– గాయపడిన బాధితురాలు -విశాఖలో దారుణం ప్రజాశక్తి- గాజువాక, కలెక్టరేట్‌ విలేకరులు (విశాఖపట్నం):తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తున్న వైసిపి వార్డు అధ్యక్షుడిని ‘ఇదేం పని’…

విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం

Apr 13,2024 | 23:30

– తాడికొండ, ప్రత్తిపాడు సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:అమరావతి తరువాత విశాఖపట్నం, కర్నూలును కూడా సమాంతర నగరాలుగా అభివృద్ధి చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ…

చేనేతలను విస్మరించిన చంద్రబాబు

Apr 13,2024 | 23:16

-98 శాతం హామీలు మరిచారు – నేతన్నలతో సిఎం ముఖాముఖి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు 98 శాతం అమలు…

ఎన్నికల వేళ బంగారం, నగదు స్వాధీనం

Apr 13,2024 | 23:10

ప్రజాశక్తి- యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా పెద్దమొత్తంలో…

ఎన్‌టిఆర్‌ సంక్షేమ పథకాలే చంద్రబాబుకు స్ఫూర్తి

Apr 13,2024 | 23:01

– ‘నిజం గెలవాలి’ ముగింపు సభలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి – తిరువూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ సంక్షేమ పథకాలే చంద్రబాబుకు స్ఫూర్తి అని నారా భువనేశ్వరి…

మూడు గంటలపాటు ఇంటరాగేషన్‌

Apr 13,2024 | 22:53

ఢిల్లీ మద్యం కేసులో కవిత నుంచి సిబిఐ ఆరా దశలవారీగా స్టేట్‌మెంట్‌ రికార్డు ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయిన బిఆర్‌ఎస్‌…

గంగవరం పోర్టు వద్ద కార్మికుల బైఠాయింపు

Apr 13,2024 | 22:51

– సమస్యలు పరిష్కరించాలని కొనసాగిన ఆందోళన ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) :తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అదానీ గంగవరం పోర్టు ప్రధాన గేటు వద్ద…

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 13,2024 | 22:45

ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌ (పల్నాడు జిల్లా) :ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది.…

జగన్‌ పాలన అంతా నయవంచనే

Apr 13,2024 | 22:40

– వైసిపిని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధం – నవ్యాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ ప్రజాశక్తిాకదిరి టౌన్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా…