రాష్ట్రం

  • Home
  • వైసిపి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

రాష్ట్రం

వైసిపి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

Feb 12,2024 | 21:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుండి మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు వైసిపి అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు సోమవారం నామినేషన్‌లను…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Feb 12,2024 | 14:41

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్‌ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Feb 12,2024 | 14:37

వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ…

విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

Feb 12,2024 | 15:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్…

హుక్కా పార్లర్లపై నిషేధం – తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

Feb 12,2024 | 12:07

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు ఈ బిల్లును…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు – వాడీవేడి చర్చలు

Feb 12,2024 | 11:39

తెలంగాణ : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో … కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ ల మధ్య వాడీ వేడి…

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించకపోతే 14నుంచి ఉద్యమబాట

Feb 12,2024 | 11:06

27న చలో విజయవాడ స్పందించకపోతే మెరుపు సమ్మె ఎపిజెఎసి వెల్లడి రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో…

బొలేరోను ఢీకొన్నలారీ

Feb 12,2024 | 21:09

ముగ్గురు మృతి రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి-అగళి (సత్యసాయి జిల్లా) : వివాహ రిసెప్షన్‌ ముగించుకుని సంతోషంగా ఇంటి వస్తున్న వారిని మృత్యువు రూపంలో లారీ…

వేర్వేరు చోట్ల నీట మునిగి ఐదుగురు మృతి

Feb 12,2024 | 10:15

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి…