రాష్ట్రం

  • Home
  • ఉద్యోగులకు స్పెషల్‌ సిఎల్‌ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

రాష్ట్రం

ఉద్యోగులకు స్పెషల్‌ సిఎల్‌ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

Apr 24,2024 | 21:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని ఎపి జెఎసి…

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరాముడు

Apr 24,2024 | 21:01

ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం కాళీయమర్దనాలంకారంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి…

గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకే కేటాయించాలి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

Apr 25,2024 | 07:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు.…

అవనిగడ్డలో వైసిపి ర్యాలీలో అపశ్రుతి

Apr 24,2024 | 18:03

అవనిగడ్డ:కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి టిడిపి కార్యకర్త…

ఏపీలో దోచుకోవడం.. దాచుకోవడమే నడుస్తోంది : వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 16:49

ప్రజాశక్తి-రేపల్లె :ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం , బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్‌ సెంటర్లో జరిగిన రోడ్‌షోల్లో ఆమె…

పాణ్యం అభివృద్ధికి సిపిఎంను గెలిపించండి

Apr 24,2024 | 15:46

ఇంటింటి ప్రచారంలో అభ్యర్ధి డి.గౌస్‌ దేశాయి ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధి డి.గౌస్‌ దేశాయి పిలుపునిచ్చారు.…

రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా : హరీశ్‌రావు

Apr 24,2024 | 15:05

హైదరాబాద్‌ : ఆగస్టు 15లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి హరీశ్‌…

గుడ్లవల్లేరు ఫార్మశీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్‌

Apr 24,2024 | 14:55

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక వివి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సస్‌ కళాశాల అధ్యాపకురాలు వి.రజని కి డాక్టరేట్‌ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మణరావు బుధవారం…

మంచిర్యాలలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 24,2024 | 14:41

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది…