ఉద్యోగులకు స్పెషల్ సిఎల్ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఎపి జెఎసి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఎపి జెఎసి…
ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం కాళీయమర్దనాలంకారంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను టిడిపి నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు.…
అవనిగడ్డ:కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి టిడిపి కార్యకర్త…
ప్రజాశక్తి-రేపల్లె :ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం , బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్ సెంటర్లో జరిగిన రోడ్షోల్లో ఆమె…
ఇంటింటి ప్రచారంలో అభ్యర్ధి డి.గౌస్ దేశాయి ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధి డి.గౌస్ దేశాయి పిలుపునిచ్చారు.…
హైదరాబాద్ : ఆగస్టు 15లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి హరీశ్…
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక వివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సస్ కళాశాల అధ్యాపకురాలు వి.రజని కి డాక్టరేట్ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు బుధవారం…
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది…