రాష్ట్రం

  • Home
  • 26న తిరుపతికి ఉప రాష్ట్రపతి రాక

రాష్ట్రం

26న తిరుపతికి ఉప రాష్ట్రపతి రాక

Apr 24,2024 | 21:50

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ దన్కర్‌ ఈ నెల 26న తిరుపతికి రానున్నారని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ…

ప్రమాదవశాత్తు పేలిన ఎకె 47

Apr 24,2024 | 21:45

సిఆర్‌పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ శేషగిరిరావు మృతి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ప్రమాదవశాత్తు ఎకె 47 గన్‌ పేలడంతో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ మృతి చెందిన ఘటన…

పెండింగ్‌ బిల్లులపై ఇసి జోక్యం

Apr 24,2024 | 21:42

-పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఇన్నాళ్లూ న్యాయస్థానాలకే పరిమితమైన పెండింగ్‌ బిల్లుల అంశం ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ వరకు చేరుకుంది. తమకు…

తారక రామ నిర్వాసితులపై నిర్లక్ష్యం

Apr 25,2024 | 07:25

పరిహారం, పునరావాసానికి రూ.193.21కోట్లు అవసరం అదిగో.. ఇదిగో అంటూనే వైసిపి ఐదేళ్లుకాలక్షేపం అంతకు ముందు బాబు వైఖరీ అంతే ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలోని…

ఉద్యోగులకు స్పెషల్‌ సిఎల్‌ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

Apr 24,2024 | 21:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని ఎపి జెఎసి…

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరాముడు

Apr 24,2024 | 21:01

ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం కాళీయమర్దనాలంకారంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి…

గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకే కేటాయించాలి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

Apr 25,2024 | 07:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు.…

అవనిగడ్డలో వైసిపి ర్యాలీలో అపశ్రుతి

Apr 24,2024 | 18:03

అవనిగడ్డ:కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి టిడిపి కార్యకర్త…

ఏపీలో దోచుకోవడం.. దాచుకోవడమే నడుస్తోంది : వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 16:49

ప్రజాశక్తి-రేపల్లె :ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం , బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్‌ సెంటర్లో జరిగిన రోడ్‌షోల్లో ఆమె…