రాష్ట్రం

  • Home
  • రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రాష్ట్రం

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Jan 25,2024 | 15:41

హైదరాబాద్‌ : ఈ నెల 26వ తేదీన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని…

మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలి – డివైఎఫ్ఐ రాస్తారోకో 

Jan 25,2024 | 15:36

నగరంలో భారీ ర్యాలీ  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గురజాడ లైబ్రరీవద్ద నుండి కోట జంక్షన్ వరకు…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం : గవర్నర్‌ తమిళిసై

Jan 25,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ…

దళిత మహిళ చైర్‌పర్సన్‌ కావడం వల్లే అవిశ్వాస తీర్మానం: శ్రీరాములు

Jan 25,2024 | 15:09

సూర్యాపేట : 70 సంవత్సరాల సూర్యాపేట మున్సిపల్‌ చరిత్రలో ఒక జనరల్‌ స్థానంలో దళిత మహిళను మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా నియమించారు.…

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…

ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

Jan 25,2024 | 14:36

విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌…

ప్రభుత్వ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి

Jan 25,2024 | 13:15

ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

పానీపూరీ తిని అన్నదమ్ములు మృతి..

Jan 25,2024 | 12:49

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ…

27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

Jan 25,2024 | 12:10

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌…