రాష్ట్రం

  • Home
  • నగరంలో 71 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ..

రాష్ట్రం

నగరంలో 71 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ..

Feb 27,2024 | 14:35

హైదరాబాద్‌ : నగరంలో 71 మంది ఎస్‌ఐలను, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ…

మంచినీటి కోసం ధర్నా – గేట్లు ఎక్కి కమిషన్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లిన మహిళలు

Feb 27,2024 | 14:12

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నెలలతరబడి మంచినీరు అందకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం గేట్ల ముందు మంగళవారం నిరసన చేపట్టారు. అధికారులు గేట్లను మూసేయడంతో గేట్లను…

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు.. మార్చి 12కు విచారణ వాయిదా

Feb 27,2024 | 13:02

హైదరాబాద్‌ : ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ…

నో రాజీ .. ఇక యుద్దమే ..

Feb 27,2024 | 13:02

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ‘ రాజుల కోటలో .. యుద్ధం సిద్ధమయ్యింది.. ఎదురుపడ్డా .. ఇద్దరు రాజులు.. ‘ రాజీకి వచ్చిన ఎమ్మెల్యే మంతెన…

ప్రజాశక్తి వార్తకు స్పందించిన కలెక్టర్‌

Feb 27,2024 | 12:28

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజాశక్తి వార్తకు కలెక్టర్‌ స్పందించారు. ప్రజాశక్తి పేపర్‌ లో ఈనెల 20వ తేదీన వచ్చిన వార్తతో మండల రైతు సంఘం జిల్లా…

అనర్హత వేటుతో నష్టమేమీ లేదు : కోటంరెడ్డి

Feb 27,2024 | 12:27

ప్రజాశక్తి-నెల్లూరు : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి…

ఆట పట్ల చిత్తశుద్ధిని వైసిపి కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు :చంద్రబాబు

Feb 27,2024 | 12:12

 హనుమ విహారిని అండగా ఉంటామని హామీ ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్ర క్రికెట్‌ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని… భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన…

విశాఖలో యువతి కిడ్నాప్‌కు ఆటో డ్రైవర్‌ యత్నం

Feb 27,2024 | 11:49

రన్నింగ్‌ ఆటోలో నుండి దూకేసిన యువతి  ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో…

అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచండి : సిహెచ్‌.బాబూరావు

Feb 27,2024 | 11:37

విజయవాడ : విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆరవ…