ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ధ్వంసం..
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ప్రజాశక్తి-పెనుకొండ: రూ.541 కోట్ల అంచనాలతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధానమంత్రి…
ప్రజాశక్తి – దేవనకొండ (కర్నూలు) : మండల కేంద్రమైన దేవనకొండలోని మాలవీధిలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న మంచినీటి పైప్ లైన్ లీకేజీ తో నీరు కలుషితం,…
రాయదుర్గం (అనంతపురం) : పండగ రోజున ఉరవకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జీతాలను చెల్లించాలని కోరుతూ … శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్లంతా సమ్మె…
పాలసముద్రం (శ్రీసత్యసాయి) : శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో జరగబోయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో పాల్గొనేందుకు ఎపి సిఎం జగన్ మంగళవారం బయలుదేరారు.…
ప్రజాశక్తి-అమరావతి : షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ”ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని…
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : సంక్రాంతి పండుగ, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపారు. రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు…
కె.కోటపాడు (వైజాగ్) : కె.కోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె మంగళవారంతో 36 వ రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండగ మీకా! పస్తులు మాకా!…
ప్రజాశక్తి-నందిగామ: ఎన్టిఆర్ జిల్లా నందిగామ పోలీస్స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైసిపి నిర్వహించిన సభలో…