ఒంటిమిట్టలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా…
ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ…
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం సినీ హీరో ఆకాష్పూరి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.…
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ రాజీవ్ నగర్ హుడా కాలనీ లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి…
ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : అల్లూరి జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి మూడు షాపులపై చెట్టు కూలింది. ఆదివారం ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలో మటన్…
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కరీంనగర్ లోని ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న…
హైదరాబాద్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…
నిజామాబాద్ : మహవీర్ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…
అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…