రాష్ట్రం

  • Home
  • ఒంటిమిట్టలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

రాష్ట్రం

ఒంటిమిట్టలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Apr 21,2024 | 15:45

ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా…

ఈ నెల 24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

Apr 21,2024 | 15:30

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ…

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సినీ హీరో ఆకాష్‌పూరి

Apr 21,2024 | 15:14

శ్రీకాకుళం అర్బన్‌ : శ్రీకాకుళం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం సినీ హీరో ఆకాష్‌పూరి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.…

విజయవాడ అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు ఓటు వేయండి : సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు

Apr 21,2024 | 14:57

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం సింగ్‌ నగర్‌ రాజీవ్‌ నగర్‌ హుడా కాలనీ లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి…

అల్లూరిలో వాన – మూడు షాపులపై కూలిన చెట్టు

Apr 21,2024 | 14:45

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : అల్లూరి జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి మూడు షాపులపై చెట్టు కూలింది. ఆదివారం ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలో మటన్‌…

మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట..

Apr 21,2024 | 14:42

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట లభించింది. కరీంనగర్‌ లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న…

మెట్రో స్టేషన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Apr 21,2024 | 14:20

హైదరాబాద్‌: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…

నేడు మటన్‌, చికెన్‌ షాపులు బంద్‌

Apr 21,2024 | 13:01

నిజామాబాద్‌ : మహవీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…