రాష్ట్రం

  • Home
  • సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

రాష్ట్రం

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Apr 3,2024 | 11:30

హైదరాబాద్‌: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ…

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…

ప్రజాశక్తి ఫిర్యాదుపై కొనసాగుతున్న సిఐడి విచారణ

Apr 3,2024 | 11:09

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రజాశక్తి అమరావతి బ్యూరో పేరుతో తప్పుడు కథనాన్ని తయారు చేసి సోషల్‌…

బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

Apr 3,2024 | 10:54

ప్రజాశక్తి-తెనాలి : మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం చినరావూరుకు…

భానుడు భగభగ

Apr 3,2024 | 12:51

43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అత్యంత వేడి సంవత్సరంగా 2024 అప్రమత్తంగా వుండాలని ఐఎమ్‌డి హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎమ్‌డి…

కొత్త ఆర్థిక సంవత్సరం వల్ల ఆలస్యం : పెన్షన్ల పంపిణీపై వైసిపి

Apr 3,2024 | 10:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనందున రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ…

నెత్తిన సూరీడు మండిపోతున్నాడు… పింఛను ఎప్పుడిస్తారో ?

Apr 3,2024 | 10:24

ప్రజాశక్తి-అమరావతి : ”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా … ఎన్నికల కోడ్‌ వచ్చి ముసలి ప్రాణాలు తల్లడిల్లిపోయేలా చేసింది. ఎప్రిల్‌ నెల కాబట్టి పింఛను…

ప్రచారం కోసం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ? : మాంసాన్ని చెత్తలో పడేసి ముస్లింల నిరసన

Apr 3,2024 | 10:07

శ్రీకాళహస్తి : ఎన్నికలొస్తే చాలు … ప్రచారం కోసం నేతలు చేసే హడావిడి ఇంతా అంతా కాదు… చిన్న కరపత్రం ఇచ్చినా కూడా దాన్ని కూడా ప్రచారానికి…

హైస్కూల్‌ విద్యార్థిని తేజోమయికి నాట్య రవళి అవార్డు

Apr 3,2024 | 09:54

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్య) : హైదరాబాదులోని శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళ నృత్య సంస్కృతి సంస్థ వారు మార్చి నెల 31వ తేదీన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర…