రాష్ట్రం

  • Home
  • ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్లు నగదు పట్టివేత

రాష్ట్రం

ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్లు నగదు పట్టివేత

May 2,2024 | 09:44

గోపాలపురం (తూర్పు గోదావరి) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. గురువారం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని…

‘నవ సందేహాల’ పేరుతో సిఎం జగన్‌కు-షర్మిల మరో లేఖ

May 2,2024 | 09:39

అమరావతి : ‘నవ సందేహాల’ పేరుతో సిఎం జగన్‌కు ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల మరో లేఖ రాశారు. ” 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు..…

Telangana లో పోలింగ్‌ సమయం పెంపు

May 2,2024 | 08:58

తెలంగాణ : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ……

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

May 2,2024 | 08:28

 రెండో రోజు 46 డిగ్రీల నమోదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగ..భగమంటున్నాడు. రాష్ట్రంలో రెండో రోజు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. బుధవారం పల్నాడు…

‘అక్కడ’ గాజు గ్లాసు జనసేనకే!

May 2,2024 | 08:21

ఇతరులకు కేటాయించం  హైకోర్టుకు ఇసి నివేదన ప్రజాశక్తి-అమరావతి : గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జనసేన ఎన్నికల చిహ్న…

జీతాలు పడ్డాయి

May 2,2024 | 08:18

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎంతో కాలానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల కు ఒకటో తేదీనే వేతనాలు పడ్డాయి. కొన్నేళ్లుగా ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు…

కార్మికులు సంపద సృష్టిస్తే… అదాని, అంబానీలకు పంచి పెడతారా?

May 2,2024 | 08:16

ప్రజాగరళంగా టిడిపి, జనసేన, బిజెపి మేనిఫెస్టో నెల్లూరు రోడ్‌ షో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు సంపద సృష్టించి పంచుతానని…

హిందూ రాజ్యం…రిజర్వేషన్ల రద్దు

May 2,2024 | 08:15

 ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతం ఇదే  ఆధారాలతో చెబుతున్నా… బిజెపి ఆదే చేస్తోంది  విలేకరుల సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ‘హిందూ రాజ్య…

పునరావాసం నిర్వాసితుల హక్కు

May 2,2024 | 08:14

సెస్‌ విధిస్తామన్న పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదన గర్హనీయం టిడిపి, వైసిపి, తమ వైఖరి వెల్లడించాలని సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విభజన చట్టం ప్రకారం,…