ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు నగదు పట్టివేత
గోపాలపురం (తూర్పు గోదావరి) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. గురువారం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని…
గోపాలపురం (తూర్పు గోదావరి) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. గురువారం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని…
అమరావతి : ‘నవ సందేహాల’ పేరుతో సిఎం జగన్కు ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మరో లేఖ రాశారు. ” 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు..…
తెలంగాణ : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ……
రెండో రోజు 46 డిగ్రీల నమోదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగ..భగమంటున్నాడు. రాష్ట్రంలో రెండో రోజు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. బుధవారం పల్నాడు…
ఇతరులకు కేటాయించం హైకోర్టుకు ఇసి నివేదన ప్రజాశక్తి-అమరావతి : గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జనసేన ఎన్నికల చిహ్న…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎంతో కాలానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల కు ఒకటో తేదీనే వేతనాలు పడ్డాయి. కొన్నేళ్లుగా ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు…
ప్రజాగరళంగా టిడిపి, జనసేన, బిజెపి మేనిఫెస్టో నెల్లూరు రోడ్ షో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు సంపద సృష్టించి పంచుతానని…
ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఇదే ఆధారాలతో చెబుతున్నా… బిజెపి ఆదే చేస్తోంది విలేకరుల సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ‘హిందూ రాజ్య…
సెస్ విధిస్తామన్న పవన్కల్యాణ్ ప్రతిపాదన గర్హనీయం టిడిపి, వైసిపి, తమ వైఖరి వెల్లడించాలని సిపిఎం డిమాండ్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విభజన చట్టం ప్రకారం,…