రాష్ట్రం

  • Home
  • ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

రాష్ట్రం

ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

Mar 13,2024 | 15:02

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత…

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

Mar 13,2024 | 14:46

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…

సంగంబండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రులు

Mar 13,2024 | 14:23

హైదదరాబాద్‌ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో…

‘కలలకు రెక్కలు’ పథకం ప్రారంభించిన చంద్రబాబునాయుడు

Mar 13,2024 | 22:22

అమరావతి: అమరావతిలో పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూతను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కలలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్ధినులతో రిజిస్ట్రేషన్‌…

ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా?

Mar 13,2024 | 12:39

కిర్లంపూడి : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి…

ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Mar 13,2024 | 13:13

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : ఆసుపత్రులకు  ఇవ్వాల్సిన రూ.1400 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

చిలకలూరిపేటలో ఉమ్మడి కూటమి సభకు ఏర్పాట్లు : ప్రత్తిపాటి

Mar 13,2024 | 12:04

చిలకలూరిపేట: బప్పూడిలో నిర్వహించనున్న ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన విలేకర్ల…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Mar 13,2024 | 11:52

తిరుపతి : తిరుమలలో బుధవారం యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వెంకన్న సర్వ దర్శనం…

జమ్మికుంట తహశీల్దార్‌ ఇంటిపై ఏసిబీ దాడులు

Mar 13,2024 | 11:19

వరంగల్‌ : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తహశీల్దార్‌గా పనిచేస్తున్న రజని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌…