రాష్ట్రం

  • Home
  • కో’ఢీ’ఆగేనా..!

రాష్ట్రం

కో’ఢీ’ఆగేనా..!

Jan 11,2024 | 09:01

ప్రతియేటా అమలుకాని హైకోర్టు ఉత్తర్వులు పండుగ మూడు రోజులు పోలీసు, రెవెన్యూ అధికారులు మౌనముద్ర ఉమ్మడి జిల్లాలో గతేడాది 400కుపైగా బరుల్లో పందేల జోరు యథేచ్ఛగా గుండాట,…

బస్సులు, రైళ్లు కిటకిట

Jan 11,2024 | 08:57

పండగకు సొంత ఊళ్లకు జనం పయనం ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : సంక్రాంతికి ఊరెళ్లాలి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి బస్సులు, రైళ్లే. పండగ సంతోషాలలో వీటి…

షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించాలి : అంగన్‌వాడీ సంఘాలు

Jan 11,2024 | 08:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు ఇచ్చిన షోకాజు నోటీసులు ఉపసంహరించుకోవాలని అంగన్‌వాడీ సంఘాలు కోరాయి. ఈ మేరకు బుధవారం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌అండ్‌ హెల్పర్స్‌…

అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Jan 11,2024 | 08:24

ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీల సమ్మె వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22కు విచారణను వాయిదా వేస్తున్నట్లు…

కాంగ్రెస్‌తోనే వైఎస్‌ఆర్‌ కుటుంబానికి గుర్తింపు

Jan 11,2024 | 08:23

ఎఐసిసి రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ ఎంతో గుర్తింపునిచ్చిందని, రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావాలన్న వైఎస్‌…

అభద్రతా భావంతోనే పార్టీ మారిన నాని : దేవినేని ఉమా

Jan 11,2024 | 08:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి నుంచి ఎంపి సీటు రాదన్న అభద్రతా భావంతోనే కేశినేని నాని పార్టీ మారారని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరోసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.…

పండగలా అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ : మంత్రులు రాజన్న దొర, చెల్లుబోయిన

Jan 11,2024 | 08:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను రాష్ట్రంలో పండగ వాతావరణంలో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పీడిత రాజన్న దొర, బిసి…

బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లు ఖరారు చేయొద్దు

Jan 11,2024 | 08:18

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధుల్లో బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు…

9,836 గ్రామాల్లో వికసిత్‌ సంకల్పయాత్ర పూర్తి : అజయ్ జైన్‌

Jan 11,2024 | 08:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,836 గ్రామాల్లో వికసిత్‌ సంకల్పయాత్ర పూర్తయ్యిందని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజరుజైన్‌…