రాష్ట్రం

  • Home
  • 27 నుంచి ప్రజాక్షేత్రంలోకి..

రాష్ట్రం

27 నుంచి ప్రజాక్షేత్రంలోకి..

Mar 24,2024 | 21:49

– మేమంతా సిద్ధం పేరుతో వైసిపి – ‘ప్రజాగళం’తో టిడిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రానున్న ఎన్నికలను రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో…

తిరుమలలో భక్తుల రద్దీ

Mar 24,2024 | 21:54

-వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి 24 గంటలు ప్రజాశక్తి- తిరుమల:వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు…

ఉక్కు ప్రయివేటీకరణతో నిర్వాసితులకు నష్టం

Mar 24,2024 | 20:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులకే కాకుండా ఉక్కు నిర్వాసితులకూ తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌…

విశాఖలో భారీగా పట్టుబడ్డ ఇ – సిగరెట్లు

Mar 24,2024 | 21:33

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :విశాఖ నగరంలో నిషేధిత ఇ-సిగరెట్లు పట్టుబడడంతో కలకలం రేగింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. విశాఖ జాయింట్‌…

2025 నాటికి ‘క్షయ’ను నిర్మూలిస్తాం-  రాష్ట్ర టిబి అధికారి టి రమేష్‌

Mar 24,2024 | 20:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని (ఎన్‌టిఇపి) రాష్ట్రంలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని వైద్యారోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టరు,…

crime: చికెన్‌ వ్యాపారి కిడ్నాప్‌

Mar 24,2024 | 20:27

– గంటల వ్యవధిలోనే కేసును చేధించిన పోలీసులు ప్రజాశక్తి – కొత్తచెరువు (శ్రీసత్యసాయి జిల్లా) :శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన చికెన్‌ సెంటర్‌ వ్యాపారి ఆదివారం కిడ్నాప్‌నకు…

సిపిఎం సీనియర్‌ నేత వల్లభనేని కృష్ణమూర్తి కన్నుమూత

Mar 24,2024 | 21:24

ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల జిల్లా) :సిపిఎం సీనియర్‌ నాయకులు, విశ్రాంత వైద్యులు వల్లభనేని కృష్ణమూర్తి (81) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని…

Lokesh: మరోసారి లోకేష్‌ కాన్వాయ్ తనిఖీ

Mar 24,2024 | 21:20

– ఎన్నికల కోడ్‌ పేరుతో ఒకే రోజు రెండుసార్లు పరిశీలన ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ కాన్వారును పోలీసులు ఆదివారం…