బడ్జెట్ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ
అమరావతి: బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…
అమరావతి: బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…
విజయవాడ: వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైసిపి. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…
హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన…
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో…
అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసిపి ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50…
ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమైయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి…
హైదరాబాద్ : నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం…
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఇండియా , ఇంగ్లాండ్ తొలి టెస్ట్…
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీని మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీని మార్చినట్లు…