రాష్ట్రం

  • Home
  • రాష్ట్ర ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ 

రాష్ట్రం

Electoral Bonds: రాష్ట్ర వ్యాప్తంగా SBIల వద్ద సిపిఎం ఆందోళన

Mar 11,2024 | 15:03

వివరాలు వెంటనే తెలపాలని డిమాండ్ ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల బాండ్లు వివరాలు తెలియజేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకుల వద్ద సిపిఎం ఆందోళన చేయాలని…

రేపు రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం : వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Mar 11,2024 | 11:17

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు స్టేషన్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల…

వైసిపి ‘సిద్ధం’ సభ జనమంతా గ్రాఫిక్సే : లోకేశ్‌

Mar 11,2024 | 11:03

అమరావతి : మేదరమెట్ల వైసిపి ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్‌ అంటూ … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా…

మూఢనమ్మకాలకు అక్కా తమ్ముడు బలి

Mar 11,2024 | 11:06

చాగలమర్రిలో విషాదం ప్రజాశక్తి – చాగలమర్రి (నంద్యాల జిల్లా) : నీటమునిగితే అనారోగ్యం నయమవుతుందనే మూఢ నమ్మకాలకు అక్కాతమ్ముడు బలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగలమర్రిలోని…

టిడిపి నేతల్లో టికెట్‌ టెన్షన్‌!

Mar 11,2024 | 10:49

త్యాగాలు తప్పవంటున్న అధినేత రెండో జాబితాపై ఆశలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. పొత్తులో భాగంగా తమకు టికెట్‌…

నేడు విద్యుత్‌ టారిఫ్‌ విడుదల

Mar 11,2024 | 11:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను విడుదల చేయనుంది. ఇఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ సివి…

కృష్ణపట్నం పోర్టులో ఉద్రిక్తత

Mar 11,2024 | 10:42

పార్టీల నాయకులను అడ్డుకున్న యాజమాన్యం ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ ఉద్యోగుల నిరసనకు మద్దతుగా వెళ్లిన సిపిఐ,…