రాష్ట్రం

  • Home
  • గణతంత్ర వేడుకల్లో విషాదం – కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు యువకులు మృతి

రాష్ట్రం

గణతంత్ర వేడుకల్లో విషాదం – కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు యువకులు మృతి

Jan 26,2024 | 13:24

ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో నేడు జరిగిన గణతంత్ర వేడుకల్లో విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్‌…

రాజ్యాంగ పరిరక్షణలో అందరూ కలిసి రావాలి

Jan 26,2024 | 14:31

దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి స్మృతివనంలో దళిత శోషణ్…

టీఎస్పీఎస్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి

Jan 26,2024 | 13:01

తెలంగాణ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో…

రిపబ్లిక్‌ డే న ఖైదీలను విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్‌

Jan 26,2024 | 12:35

తెలంగాణ : నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని … తెలంగాణ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయనుంది. పలు జైళ్లల్లో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 231మంది ఖైదీలను అధికారులు…

బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

Jan 26,2024 | 18:22

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రజా వ్యతిరేక…

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనికి సిఎం రేవంత్‌ పరామర్శ

Jan 26,2024 | 12:15

హైదరాబాద్‌ : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్‌ అనారోగ్యానికి…

జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

Jan 26,2024 | 12:09

అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…

దోసపాడులో మళ్లీ ఉద్రిక్తత

Jan 26,2024 | 11:09

పట్టించుకోని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ చట్టాలు పేదలకేనా.. భూస్వాములకు వర్తించవా..? వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి ప్రజాశక్తి – దెందులూరు (ఏలూరు జిల్లా) :…

తెలంగాణ ఎంసెట్‌ ఇక ఇఎపిసెట్‌ – ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు

Jan 26,2024 | 11:03

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన…