ఎపి సిఎం జగన్ పై ఎంపి రఘురామ ఈసీకి ఫిర్యాదు
అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…
అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు : విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్, ఇంటర్, టెట్, డిఎస్సిలపై సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : …
ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద శుక్రవారం…
జనవరి లెక్కలు తేల్చిన పిఏజి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన…
విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…
‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభోత్సవంలో శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్లో బాబూరావు పాదయాత్ర ప్రజాశక్తి – అజిత్సింగ్నగర్ (విజయవాడ) : కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపి…
తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి.…
ప్రజాశక్తి-అమరావతి : కక్షిదారులు తమ కుల, మతాలను చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులకూ హైకోర్టు రిజిస్ట్రార్…
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న…