రాష్ట్రం

  • Home
  • ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

రాష్ట్రం

ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

Jan 1,2024 | 08:20

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా విజఅంభిస్తున్న వేరియంట్‌ కొవిడ్‌ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 90కి పైగా…

రాజమండ్రిలో 5, 6, 7 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభ

Jan 1,2024 | 08:19

-ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా):రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభ కరపత్రాలను అద్దంకిలోని రోటరీ సంస్థ…

రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 | 08:19

– 8 వరకు మహోత్సవాలు – మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల…

మెయిన్‌ లైన్లో ఆగిన యశ్వంత్‌పూర్‌కారటగి ఎక్స్‌ప్రెస్‌

Jan 1,2024 | 08:19

-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్‌ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు…

ప్రజాశక్తి పాఠకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:17

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు ప్రజాశక్తి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు – సంపాదకులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరా హౌస్‌ హార్బర్‌ వంతెన వద్ద మిరిమిట్లు…

రేపు పిఎస్‌ఎల్‌వి-సి 58 ప్రయోగం -కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

Jan 1,2024 | 09:58

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక రాకెట్‌ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పిఎస్‌ఎల్‌వి-సి 58 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన 25…

‘పోరాడుదాం… ఆంధ్ర’

Dec 31,2023 | 21:46

-ఆట, పాటలతో అంగన్‌వాడీల నిరసన -20వ రోజూ కొనసాగిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.…

జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం : దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌

Dec 31,2023 | 14:54

తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ అనే పథకం ద్వారా…

కత్తితో పొడిచి యువకుడి దారుణ హత్య

Dec 31,2023 | 14:47

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ఘాన్సీమియా గూడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో…