రాష్ట్రం

  • Home
  • వేధింపులకు నిండు కుటుంబం బలి

రాష్ట్రం

వేధింపులకు నిండు కుటుంబం బలి

Apr 30,2024 | 08:37

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య  వైఎస్‌ఆర్‌ జిల్లా చెన్నూరులో విషాదం ప్రజాశక్తి – వల్లూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా చెన్నూరులో పెను విషాదం చోటుచేసుకుంది. భర్త…

అసెంబ్లీ బరిలో 2705 మంది.. లోక్‌సభకు 503 మంది

Apr 30,2024 | 08:34

 ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ  స్వతంత్ర అభ్యర్ధులకు గ్లాస్‌ గుర్తు ఆందోళనలో కూటమి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.…

రేవంత్‌పై ‘ఢిల్లీ పోలీస్‌’

Apr 30,2024 | 08:31

రేపు విచారణకు రావాలని నోటీసులు  భయపడేది లేదన్న తెలంగాణ సిఎం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రతిపక్ష నేతలను వేధించడానికి ఐటి, ఇడి, సిబిఐలను అడ్డగోలుగా…

సత్తెనపల్లిలో ఢీ అంటే ఢీ

Apr 30,2024 | 04:30

ప్రధాన పోటీలో అంబటి, కన్నా, చంద్రపాల్‌  విజయంపై ఎవరి ధీమా వారిది ! ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా…

భీమిలిలో రసవత్తర పోటీ

Apr 30,2024 | 03:30

 ముత్తంశెట్టి, గంటా  కాంగ్రెస్‌ అభ్యర్థి వర్మరాజు ప్రచారం ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా…

రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిని వ్యతిరేకించండి: ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు

Apr 30,2024 | 01:48

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ : రాజ్యాంగ మౌలిక స్వరూపాలైన ఫెడరలిజం, సెక్యులరిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థలపై దాడి జరుగుతుందని, ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని…

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

Apr 30,2024 | 01:31

మతతత్వ బిజెపిని వ్యతిరేకించిన వైఎస్‌ఆర్‌  ఎపి న్యాయ్ యాత్రలో వైఎస్‌ షర్మిల  రాష్ట్రాన్ని బిజెపి చేతిలో పెడితే సర్వనాశనం : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి,…

మోడీ కాళ్లు మొక్కే పార్టీలను సాగనంపాలి

Apr 30,2024 | 01:16

 చైతన్య యాత్రలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, చలసాని శ్రీనివాసరావు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో/మల్కాపురం : మోడీ కాళ్లు మొక్కే పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేనలను సాగనంపాలని భారత…

ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి

Apr 30,2024 | 01:14

తిండి, బట్ట, పెళ్లి మీదా ఆంక్షలు  మోడీకి సాగిలపడిన చంద్రబాబు, జగన్‌ : బివి రాఘవులు ప్రజాశక్తి- తిరుపతి సిటీ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బిజెపి…