రాష్ట్రం

  • Home
  • ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ శాతం

రాష్ట్రం

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ శాతం

May 13,2024 | 10:48

అమరావతి : ఎన్‌టిఆర్‌ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల మీడియా కేంద్రం వెల్లడించింది. 1. తిరువూరు…

2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

May 13,2024 | 10:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…

వైఎస్‌.వివేకా కుమార్తె, డాక్టర్‌ సునీత ప్రతిష్ఠాత్మక ఐడీఎస్‌ఏ ఫెలోషిప్‌కు ఎన్నిక

May 13,2024 | 10:24

తెలంగాణ : వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా (ఐడీఎస్‌ఏ) ఫెలోషిప్‌నకు ఎన్నికయ్యారు.…

ఓటర్ల నిరసనలు – వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రాలు..!

May 13,2024 | 10:17

తెలంగాణ : ఓటరు సత్తా తెలిసేది ఓటేసే రోజే … ఈ సార్వత్రిక ఎన్నికలప్పుడే కదా…! మా సమస్యలు పట్టించుకోండయ్యా.. అంటూ అన్నదాతలు, ప్రజలు ఎంత మొత్తుకున్నా……

ఓటేసిన మాజీ ఉపరాష్ట్రపతి – తెలుగు హీరోలు జూ.ఎన్‌టిఆర్‌-అల్లు అర్జున్‌

May 13,2024 | 10:01

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఈ ఓటింగ్‌…

అన్నమయ్య జిల్లా పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంలు ధ్వంసం

May 13,2024 | 09:51

రైల్వే కోడూరు (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని…

మంగళగిరిలో ఓటేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

May 13,2024 | 09:44

మంగళగిరి (గుంటూరు) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన…

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

May 13,2024 | 08:40

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…