రాష్ట్రం

  • Home
  • ‘పోరాడుదాం… ఆంధ్ర’

రాష్ట్రం

‘పోరాడుదాం… ఆంధ్ర’

Dec 31,2023 | 21:46

-ఆట, పాటలతో అంగన్‌వాడీల నిరసన -20వ రోజూ కొనసాగిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.…

జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం : దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌

Dec 31,2023 | 14:54

తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ అనే పథకం ద్వారా…

కత్తితో పొడిచి యువకుడి దారుణ హత్య

Dec 31,2023 | 14:47

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ఘాన్సీమియా గూడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో…

నిధుల మంజూరు పత్రాల పేరుతో ప్రజలను మోసం చేశారు :సుంకేట రవి

Dec 31,2023 | 14:37

కమ్మర్‌ పల్లి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పనులు చేయకుండా ఎన్నికల ముందు లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కుల సంఘాలకు నిధుల మంజూరు…

పిట్టను కొట్టబోతే ఆ రాయి వందేభారత్‌ రైలుకు తగిలింది.. ఇంకేముంది..!

Dec 31,2023 | 13:58

కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్‌ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్‌…

నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ను అడ్డుకున్నకార్మికులు

Dec 31,2023 | 13:17

ప్రజాశక్తి-నంద్యాల : పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో రహదారిపై చెత్త పేరుకుపోయింది. దాన్ని ఊడ్చేందుకు ప్రయత్నించిన నంద్యాల జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఆయన్ను…

చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు : మంత్రి జోగి రమేష్‌

Dec 31,2023 | 13:08

అమరావతి : ‘ చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు ‘ అని మంత్రి జోగి రమేష్‌ దుయ్యబట్టారు. ఆదివారం మంత్రి రమేష్‌ తాడేపల్లిలోని వైసిపి…

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన – ఫ్యామిలీ టిక్కెట్లు నిలిపివేత

Dec 31,2023 | 12:47

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో … గ్రేటర్‌ హైదరాబాద్‌లో జారీ చేసిన…

ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Dec 31,2023 | 12:28

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న…