రాష్ట్రం

  • Home
  • అల్లూరిలో వాన – మూడు షాపులపై కూలిన చెట్టు

రాష్ట్రం

అల్లూరిలో వాన – మూడు షాపులపై కూలిన చెట్టు

Apr 21,2024 | 14:45

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : అల్లూరి జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి మూడు షాపులపై చెట్టు కూలింది. ఆదివారం ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలో మటన్‌…

మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట..

Apr 21,2024 | 14:42

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట లభించింది. కరీంనగర్‌ లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న…

మెట్రో స్టేషన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Apr 21,2024 | 14:20

హైదరాబాద్‌: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…

నేడు మటన్‌, చికెన్‌ షాపులు బంద్‌

Apr 21,2024 | 13:01

నిజామాబాద్‌ : మహవీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…

నాలుగైదు స్థానాల్లో టిడిపి అభ్యర్థుల మార్పు?

Apr 21,2024 | 12:30

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి…

ఏపీలో మహిళలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

Apr 21,2024 | 11:45

మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో…

ఏపీ మంత్రి సురేశ్‌ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Apr 21,2024 | 11:21

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్‌ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్‌ఎస్‌…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Apr 21,2024 | 11:15

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…