రాష్ట్రం

  • Home
  • స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు

రాష్ట్రం

స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు

Mar 17,2024 | 08:12

వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్‌ సెల్‌ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల…

సామాజిక న్యాయానికి పెద్ద పీట : వైసిపి జాబితా ప్రకటనలో సిఎం జగన్‌

Mar 17,2024 | 08:11

వైసిపి జాబితా ప్రకటనలో సిఎం జగన్‌ మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ధర్మాన, నందిగం సురేష్‌ ప్రజాశక్తి- కడప ప్రతినిధి/వేంపల్లె : వైసిపి…

మే 13న ఎపి అసెంబ్లీ ఎన్నికలు

Mar 17,2024 | 08:09

ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఏప్రిల్‌ 25 నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఏప్రిల్‌ 29 షెడ్యూల్‌ ప్రకటించిన సిఇఓ ముఖేష్‌ కుమార్‌…

మోగిన ఎన్నికల నగారా

Mar 17,2024 | 08:06

 ఏడు విడతల్లో పోలింగ్‌ ఏప్రిల్‌ 19న తొలి విడత, జూన్‌1న చివరి విడత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సార్వత్రిక ఎన్నికలకు నగారా…

టిడిపిలో చేరిన మాగుంట

Mar 17,2024 | 00:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒంగోలు వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.…

ఎమ్మెల్సీ కవితకు 23 వరకు రిమాండ్‌

Mar 17,2024 | 00:14

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఇడి కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు…

అమరజీవి త్యాగనిరతి వెలకట్టలేనిది

Mar 16,2024 | 23:06

 నెల్లూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రజాశక్తి -నెల్లూరు : ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వెలకట్టలేనిదని కలెక్టర్‌ హరినారాయణన్‌…

కిడ్నీ వ్యాధితో వార్డు సభ్యురాలు మృతి

Mar 16,2024 | 23:03

ప్రజాశక్తి – ఎ.కొండూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) : కిడ్నీ వ్యాధితో వార్డు సభ్యురాలు మృతి చెందిన సంఘటన ఎన్‌టిఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కృష్ణారావుపాలెం…

మరోసారి అధికారమిస్తే అన్నీ నెరవేరుస్తాం!

Mar 16,2024 | 22:58

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విసర్లు  నాగర్‌కర్నూల్‌ బిజెపి విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ప్రజలు బిజెపిని అశ్వీరదిస్తే మూడోసారి…