స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు
వైసిపికి కౌంట్డౌన్ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్ సెల్ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…
వైసిపికి కౌంట్డౌన్ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్ సెల్ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…
వైసిపి జాబితా ప్రకటనలో సిఎం జగన్ మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ధర్మాన, నందిగం సురేష్ ప్రజాశక్తి- కడప ప్రతినిధి/వేంపల్లె : వైసిపి…
ఏప్రిల్ 18న నోటిఫికేషన్ నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఏప్రిల్ 25 నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఏప్రిల్ 29 షెడ్యూల్ ప్రకటించిన సిఇఓ ముఖేష్ కుమార్…
ఏడు విడతల్లో పోలింగ్ ఏప్రిల్ 19న తొలి విడత, జూన్1న చివరి విడత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సార్వత్రిక ఎన్నికలకు నగారా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒంగోలు వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇడి కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు…
నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ప్రజాశక్తి -నెల్లూరు : ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వెలకట్టలేనిదని కలెక్టర్ హరినారాయణన్…
ప్రజాశక్తి – ఎ.కొండూరు (ఎన్టిఆర్ జిల్లా) : కిడ్నీ వ్యాధితో వార్డు సభ్యురాలు మృతి చెందిన సంఘటన ఎన్టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కృష్ణారావుపాలెం…
కాంగ్రెస్ ప్రభుత్వంపై విసర్లు నాగర్కర్నూల్ బిజెపి విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రజలు బిజెపిని అశ్వీరదిస్తే మూడోసారి…