రాష్ట్రం

  • Home
  • తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకం

రాష్ట్రం

తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకం

Dec 15,2023 | 13:13

తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్‌ నాయక్‌, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌ను విప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…

2వ రోజు కోలాహలంగా విశాఖ బాలోత్సవం

Dec 15,2023 | 12:49

ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ : రెండవ రోజు విశాఖ బాలోత్సవం విశాఖ నగరంలోని సెంట్ ఆంటోనీ తెలుగు మీడియం స్కూల్లో ప్రారంభం అయ్యింది. మొదటి రోజు 2 వేల…

కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Dec 15,2023 | 12:41

అమరావతి : సిఎం వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది.…

భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్‌ గన్‌మేన్‌

Dec 15,2023 | 12:55

చిన్నకోడూర్‌ (సిద్ధిపేట) : భార్య, పిల్లలను చంపి కలెక్టర్‌ గన్‌మేన్‌ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో జరిగింది. సిద్దిపేట…

ఒక మహిళగా స్మృతి ఇరానీ అలాంటి వాఖ్యలు చేయడం సరికాదు : కవిత

Dec 15,2023 | 12:25

తెలంగాణ : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోంది : గవర్నర్‌ తమిళిసై

Dec 15,2023 | 12:10

తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ శుభాకాంక్షలు…

ఆసుపత్రి నుండి కెసిఆర్‌ డిశ్చార్జ్‌

Dec 15,2023 | 11:37

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఎర్రవల్లిలోని ఫాం…

ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Dec 15,2023 | 11:04

తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…

ప్రారంభమైన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Dec 15,2023 | 16:44

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…