తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకం
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…
ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ : రెండవ రోజు విశాఖ బాలోత్సవం విశాఖ నగరంలోని సెంట్ ఆంటోనీ తెలుగు మీడియం స్కూల్లో ప్రారంభం అయ్యింది. మొదటి రోజు 2 వేల…
అమరావతి : సిఎం వైఎస్.జగన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ అయ్యింది.…
చిన్నకోడూర్ (సిద్ధిపేట) : భార్య, పిల్లలను చంపి కలెక్టర్ గన్మేన్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో జరిగింది. సిద్దిపేట…
తెలంగాణ : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ…
తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు…
తెలంగాణ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఎర్రవల్లిలోని ఫాం…
తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…