రాష్ట్రం

  • Home
  • పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం

రాష్ట్రం

పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం

Feb 26,2024 | 10:40

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…

రాజ్యాల విస్తరణకే యుద్ధాలు

Feb 26,2024 | 12:04

చరిత్రకు సంఫ్‌ు, ముస్లింలీగ్‌ వక్రీకరణలు శివాజీ భారతజాతికి సింబల్‌ ఎస్‌వికె వెబినార్‌లో ప్రొఫెసర్‌ రాం పునియాని ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రాజుల మధ్య జరిగిన యుద్ధాలు…

బోల్తాపడ్డ బొలెరో వాహనం – 20మంది కూలీలకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Feb 26,2024 | 10:42

విడపనకల్‌ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.…

ఆగని ‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలు

Feb 26,2024 | 12:12

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరోకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు కుట్రలు కొనసాగిస్తోంది. ప్లాంట్‌ పీకనొక్కేయడానికీ అన్నిదారులూ మూసేస్తోంది. రోజువారీ అవసరాలకు సైతం ఒక్క…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…

జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం- యుటిఎఫ్‌

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎపి జెఎసి చలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్‌ వెల్లడించింది. జెఎసి ప్రకటించిన నిర్ణయంపై ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం చర్చించింది.…

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా పోరాటం : సిపిఎం

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడాలని సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ…

చలో విజయవాడ వాయిదా- బండి శ్రీనివాసరావు

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి ా అమరావతి బ్యూరోఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం హామీనిచ్చిన నేపథ్యంలో ఈ నెల 27న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రెండు వారాలు…

మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి

Feb 26,2024 | 08:15

-సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీనరసింహా విజయనగరం జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన ప్రజాశక్తి- విజయనగరం లీగల్‌, కోట :కక్షిదారులు న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం…