రాష్ట్రం

  • Home
  • బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

రాష్ట్రం

బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

Jan 3,2024 | 15:10

నల్లగొండ : సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ నేతలు

Jan 3,2024 | 15:05

హైదరాబాద్‌: ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్‌ నేతలు…

మల్లాదికి టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రహ్మణ సంఘాల నిరసన

Jan 3,2024 | 14:55

అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి.…

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తా : ఎమ్మెల్యే ఆర్కే

Jan 3,2024 | 14:50

మంగళగిరి: కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో…

రేపు కేసీఆర్‌ ను కలవనున్న సీఎం జగన్‌

Jan 3,2024 | 14:45

హైదరాబాద్‌: ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్‌ చేయించుకుని డిశ్చార్జ్‌ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్‌ రేపు పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం…

‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బిఆర్‌ఎస్‌ బుక్‌లెట్‌ విడుదల

Jan 3,2024 | 14:41

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై బిఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రజలకు గుర్తు చేసే దిశగా అడుగులు…

అంగన్వాడీల నిర్భంధాన్ని ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ

Jan 3,2024 | 14:21

ప్రజాశక్తి-విజయవాడ : వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు…

ఐద్వా సీనియర్ నాయకురాలు వెంకాయమ్మ మృతి

Jan 3,2024 | 13:36

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సిపిఎం సానుభూతిపరురాలు మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సీనియర్ నాయకురాలు పాలు పూరి వెంకాయమ్మ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బుధవారం…

రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం 

Jan 4,2024 | 09:27

  డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరోసావిత్రిభాయి స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులను, పోరాడి సాధించుకున్న రిజర్వే షన్లను కాపాడుకుందామని డిఎస్‌ఎంఎం జాతీయ…