రాష్ట్రం

  • Home
  • వైఎస్సార్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో రూ.1.5 కోట్లు స్వాధీనం

రాష్ట్రం

వైఎస్సార్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో రూ.1.5 కోట్లు స్వాధీనం

Jun 1,2024 | 11:10

కడప : వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జయరాజ్‌ గార్డెన్స్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం…

నేడు బీఆర్‌ఎస్‌ నేతల క్యాండిల్‌ ర్యాలీ..

Jun 1,2024 | 11:05

హైదరాబాద్‌ : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. దీనిలో భాగంగా శనివారం హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం…

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్‌ టెస్ట్‌..?

Jun 1,2024 | 10:54

హైదరాబాద్‌: ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్‌ కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్‌ టెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌ హాల్‌ లోకి వెళ్లే ముందుగా వారికి…

విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం

Jun 1,2024 | 10:35

ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టిపెట్టాలి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి: విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత…

వడదెబ్బతో ఇద్దరు మృతి

Jun 1,2024 | 09:00

ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా), వేపాడ (విజయనగరం) :విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ…

పల్నాడులో ఐదు రోజులు దుకాణాల బంద్‌

Jun 1,2024 | 09:01

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:పల్నాడు జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ రోజున, 14, 15 తేదీల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.…

నిప్పులు కక్కిన సూరీడు

Jun 1,2024 | 08:58

– వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మరోసారి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల…

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై నేడు తీర్పు

Jun 1,2024 | 09:21

– వైసిపి పిటిషన్‌పై ముగిసిన వాదనలు ప్రజాశక్తి-అమరావతి :పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్‌కు చెందిన ఫామ్‌-13ఏ’పై అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా, సీలు…

సిపిఎం కార్యాలయం జోలికొస్తే ఐక్యంగా ప్రతిఘటిస్తాం

Jun 1,2024 | 08:56

– ఎండోమెంట్‌ ఎసిని సస్పెండ్‌ చేయాలి : అఖిలపక్ష నాయకులు ప్రజాశక్తి-కడప అర్బన్‌ :వైఎస్‌ఆర్‌ జిల్లా సిపిఎం జిల్లా కార్యాలయం జోలికొస్తే ఐక్యంగా ప్రతిఘటిస్తామని అఖిలపక్ష నాయకులు…