రాష్ట్రం

  • Home
  • డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

రాష్ట్రం

డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

Dec 21,2023 | 14:42

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో…

కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం :వి శ్రీనివాసరావు

Dec 21,2023 | 14:36

అమరావతి : కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కస్టపడి సాగు చేసుకునే…

యాదాద్రి ఆలయ ఈవో పదవికి గీత రాజీనామా

Dec 21,2023 | 14:29

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె గురువారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ…

బాలల పండుగ బాలోత్సవంకు విశేష స్పందన

Dec 21,2023 | 14:06

బాలోత్సవం ను ప్రారంభించిన ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తరలివచ్చిన చిన్నారులు ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రపాలెం డాన్ బాస్కో హై స్కూల్ నందు…

విద్యుత్‌ రంగం అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తున్నాం: రేవంత్‌ రెడ్డి

Dec 21,2023 | 13:14

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజక్టులపై విచారణకు ఆదేశిస్తున్నామన్న రేవంత్‌ హైదరాబాద్‌ : విద్యుత్‌ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై…

10thDay: కోస్తున్నవి తాళాలు కావు.. వారి హృదయాలు…

Dec 21,2023 | 17:45

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది.  ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక…

27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు : హైకోర్టు

Dec 21,2023 | 12:28

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు హైదరాబాద్‌ : ఈనెల 27న సింగరేణి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును…

కేసీపీ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Dec 21,2023 | 12:19

ప్రజాశక్తి-కడప : వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్‌ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు…

పరిష్కరించకుంటే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతాం : వామపక్ష పార్టీలు

Dec 21,2023 | 12:20

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…