రాష్ట్రం

  • Home
  • మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య

రాష్ట్రం

మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య

Jan 11,2024 | 07:48

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మున్సిపల్‌ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు గల కారణాలను సెల్ఫీ వీడియో తీసి రైలు కిందపడి…

ప్రకృతి సాగు సాకుఎరువులకు కేంద్రంకోత

Jan 11,2024 | 07:21

నేచురల్‌ అగ్రికల్చర్‌పై రాష్ట్రం నుంచి తప్పుడు సమాచారం లేని విస్తీర్ణం ఉన్నట్లు బోగస్‌ వివరాలు ఆ డేటా ఆధారంగా లక్షల టన్నులు కట్‌ అదనుకు రైతుకు దొరకని…

గ్రూప్‌-2 దరఖాస్తు గడువు పొడిగింపు

Jan 11,2024 | 07:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) పొడిగించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి జె ప్రదీప్‌కుమార్‌ బుధవారం…

మున్సిపల్‌ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

Jan 11,2024 | 07:16

చాలా వరకూ పరిష్కరించామన్న మంత్రి బొత్స అభ్యంతరం తెలిపిన సిఐటియు అనుబంధ సంఘం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల చర్చలు సఫలం .. సమ్మె విరమణ

Jan 11,2024 | 07:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావుతో ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల…

జంపింగుల జోరు

Jan 11,2024 | 07:06

టికెట్‌ రాకపోవడంతో పక్క పార్టీలవైపు చూపు వైసిపిలోకి కేశినేని నాని వైసిపికి కర్నూలు ఎంపి సంజీవ్‌ రాజీనామా జనసేన అధినేతను కలిసిన అంబటి రాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

 మెగా డిఎస్‌సి అడిగితే.. నిరుద్యోగ ఉపాధ్యాయులు అరెస్ట్‌

Jan 11,2024 | 07:00

డివైఎఫ్‌ఐ నేతలకు గాయాలు ఉద్రిక్తంగా సిఎం కార్యాలయ ముట్టడి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్‌సిని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ…

రాముడి పేరుతో బిజెపి డ్రామా

Jan 11,2024 | 07:01

 ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుచేతల్లో కేంద్ర ప్రభుత్వం  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి విమర్శ  అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే వైసిపి పతనం  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హెచ్చరిక  సిపిఎం…

 ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : సిఇఒ రాజీవ్‌కుమార్‌

Jan 11,2024 | 06:59

రాష్ట్రంలో 4.07 కోట్ల ఓటర్లు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువా రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే క్రిమినల్‌ కేసులు ప్రజాశక్తి – అమరావతి…