రాష్ట్రం

  • Home
  • సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్‌..

రాష్ట్రం

సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్‌..

Feb 19,2024 | 16:00

 ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ ప్రసంగాలు.. సినిమా డైలాగ్‌లు, పంచ్‌లు, ప్రాసలతో కాక రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుర్చీ మడతపెట్టేస్తారని జగన్‌…

జగన్ మాటలు పచ్చి అబద్ధాలు : తులసిరెడ్డి

Feb 19,2024 | 16:27

ప్రజాశక్తి – వేంపల్లె : రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో 99 శాతం హమీలను నేర వేర్చినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని…

స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం

Feb 19,2024 | 15:32

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ ఐరన్‌ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పేలుడు…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదుకు వారం గడువు

Feb 19,2024 | 15:27

నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి ప్రజాశక్తి-కలెక్టరేట్‌(కృష్ణా) : వివిధ…

వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఏదీ?

Feb 19,2024 | 20:04

1,04,836 మంది డేటా అప్‌లోడ్‌ కాలేదు : నాదెండ్ల మనోహర్‌ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్దతే లేదని, ఆ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం…

డెంగీతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ

Feb 19,2024 | 14:41

హైదరాబాద్‌ : తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో ఆమె బాధపడుతున్నారు. తన మంత్రిత్వ శాఖల…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

Feb 19,2024 | 14:37

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టిటిడి ఆలయ అధికారులు…

డ్రైవర్‌కు బీపీ డౌన్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా

Feb 19,2024 | 14:27

హైదరాబాద్‌ : ఉన్నట్టుండి డ్రైవర్‌ అస్వస్థతకు గురికాగా.. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కత్తిపూడి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆర్టీసీ…

డిఎస్‌సి నోటిఫికేషన్‌ పై హైకోర్టులో పిటిషన్‌ – విచారణ రేపటికి వాయిదా

Feb 19,2024 | 13:35

అమరావతి : సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారంటూ … డిఎస్‌సి నోటిఫికేషన్‌ గురించి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ జరిగింది.…