రాష్ట్రం

  • Home
  • ఎన్నికల నియమావళి అతిక్రమణ

రాష్ట్రం

ఎన్నికల నియమావళి అతిక్రమణ

Mar 23,2024 | 20:50

వైసిపి ఎమ్మెల్యే రాంబాబుపై కేసు ప్రజాశక్తి – మార్కాపురం (ప్రకాశం జిల్లా) :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం వైసిపి అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుపై ఎన్నికల…

CPM: యువతరం మేల్కోవాలి

Mar 23,2024 | 20:42

కార్పొరేట్‌ శక్తుల నుండి దేశాన్ని కాపాడాలి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి భగత్‌ సింగ్‌ వర్థంతిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :దేశాన్ని…

తాగునీటికి రూ.1500 కోట్ల నిధులు

Mar 23,2024 | 20:40

– నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి నిధుల కొరత…

ఎలుగు బంటి దాడిలో ఇద్దరు మృతి – మహిళకు తీవ్ర గాయాలు

Mar 23,2024 | 20:59

– న్యాయం చేయాలని మృతదేహాలతో ఆందోళన ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు, పలాస (శ్రీకాకుళం జిల్లా):శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి తోటలో పని చేస్తున్న ముగ్గురిపై దాడి…

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నఇంజనీరింగ్‌ కళాశాల బస్సు

Mar 23,2024 | 20:31

– ఇద్దరు కడప వాసులు మృతి ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం :అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్‌ఆర్‌ఐటి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ఇద్దరు మావోయిస్టులు మృతి

Mar 23,2024 | 21:46

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌…

తిరుపతిలో ‘నిజం గెలవాలి’ యాత్ర

Mar 23,2024 | 20:54

ప్రజాశక్తి – వాకాడు (తిరుపతి జిల్లా) :నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గూడూరు…

తులసిరెడ్డితో వివేకా కుమార్తె, అల్లుడు భేటీ

Mar 23,2024 | 20:25

ప్రజాశక్తి – వేంపల్లె :పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డితో శనివారం మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌.సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు…

వైసిసి బిసిసెల్‌ అధికార ప్రతినిధిగా నాగిడి

Mar 23,2024 | 20:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వైసిపి బిసి సెల్‌ అధికార ప్రతినిధిగా నాగిడి సాంబశివరావును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీచేసింది.…