రాష్ట్రం

  • Home
  • పార్వతీపురం మన్యం ఫస్ట్‌.. కర్నూలు లాస్ట్‌

రాష్ట్రం

పార్వతీపురం మన్యం ఫస్ట్‌.. కర్నూలు లాస్ట్‌

Apr 22,2024 | 14:01

విజయవాడ : నేడు ఎపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 86.69 శాతం నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అయితే 96.37…

24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Apr 22,2024 | 13:33

ప్రజాశక్తి-అమరావతి రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని…

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బి.కొత్తకోట మండలం టాపర్‌ గా తమన్నా

Apr 22,2024 | 13:22

ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోట జిల్లా పరిషత్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్‌.తమన్నా నేడు వెలువడిన పదో తరగతి పరీక్షల్లో మండల మొదటి ర్యాంక్‌…

కోలాహలంగా జొన్నా శివశంకరరావు నామినేషన్

Apr 22,2024 | 17:26

ప్రజాశక్తి-గుంటూరు ప్రతినిధి ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు సోమవారంనాడు తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఉదయం…

మన్యంలో లెనిన్‌ ఉత్సవాలు

Apr 22,2024 | 11:05

మన్యం : పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్ర సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనంలో సోమవారం లెనిన్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పార్వతీపురం…

రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి – ముగ్గురికి తీవ్రగాయాలు

Apr 22,2024 | 10:38

జగ్గయ్యపేట (ఎన్టీఆర్‌ జిల్లా) : బైక్‌ను స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…

వైసిపికి గుడ్‌ బై చెప్పిన గొట్టిపాటి భరత్‌

Apr 22,2024 | 10:28

బాపట్ల : పర్చూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఇన్చార్జ్‌ గొట్టిపాటి భరత్‌ వైసిపికి గుడ్‌ బై చెప్పారు. దర్శిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి…

మాగుంట విజయబాబు కన్నుమూత

Apr 22,2024 | 22:02

నేడు అంత్యక్రియలు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపి మాగుంట సుబ్బిరామిరెడ్డి కుమారుడు మాగుంట విజయబాబు (55) మరణించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్థానిక…

భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు – కారణం ఇదే..!

Apr 22,2024 | 09:51

అమరావతి : విపరీతమైన ఎండ తీవ్రత, అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంటల దిగుబడి తగ్గుతుందని, దీనివల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా…