రాష్ట్రం

  • Home
  • 14 మాణిక్యాలు -ఆడుదాం ఆంధ్రాలో గుర్తించామన్న సిఎం జగన్‌

రాష్ట్రం

14 మాణిక్యాలు -ఆడుదాం ఆంధ్రాలో గుర్తించామన్న సిఎం జగన్‌

Feb 14,2024 | 08:45

-వారికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటన -క్రీడాకారులను దత్తత తీసుకున్న సంస్థలు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు…

ఎపిఐఐసి ఛైర్మన్‌గా జంకె వెంకటరెడ్డి

Feb 14,2024 | 08:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్ధ(ఎపిఐఐసి) ఛైర్మన్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియమితులయ్యారు.…

16న సమ్మెను జయప్రదం చేయండి- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

Feb 14,2024 | 08:09

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :రవాణా రంగ కార్మికుల పాలిట శాపంగా మారిన క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరగనున్న సమ్మెలో రవాణా రంగ కార్మికులంతా పాల్గని…

రైతు నుంచి రూ.10 లక్షలు లంచం

Feb 14,2024 | 09:01

– ఎసిబి వలలో శామీర్‌పేట తహశీల్దార్‌ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:ధరణి పోర్టల్‌లో భూమిని ఎక్కించేందుకు రైతు నుంచి రూ.పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తహశీల్దార్‌…

ఈ ఏడాది రైల్వేపై తప్ప వేరే భారం ఉండదు

Feb 14,2024 | 08:07

ఎపిఇఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రజాశక్తి – తిరుపతి సిటీ :ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రైల్వేపై తప్ప, మిగిలిన ఎవరిపైనా భారం వేయడం లేదని ఎపి…

ఉచితంగా 2 వేల ఆన్‌లైన్‌ కోర్సులు

Feb 14,2024 | 08:06

– 40 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ – మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి-విజయనగరం :ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే ఆన్‌లైన్‌…

నిరుద్యోగులు అధైర్య పడొద్దు

Feb 14,2024 | 08:06

– అధికారంలోకి వస్తే ఏటా జాబ్‌ కేలండర్‌ – శంకారావం సభల్లో నారా లోకేష్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి / విజయనగరం ప్రతినిధి :రాష్ట్రంలో ఉద్యోగాల్లేక…

అధైర్యపడకండి.. అండగా ఉంటాం- టిడిపి కుటుంబ సభ్యులతో భువనేశ్వరి

Feb 14,2024 | 08:09

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ :టిడిపి కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీ కష్టాల్లో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి…