రాష్ట్రం

  • Home
  • 7 నెలల బుడ్డోడి ప్రతిభ భలే – నోబెల్‌ పురస్కారం వరించిందిలే..!

రాష్ట్రం

7 నెలల బుడ్డోడి ప్రతిభ భలే – నోబెల్‌ పురస్కారం వరించిందిలే..!

May 24,2024 | 14:05

ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన రామాపురం హరిదీప్‌, హిమజ దంపతుల కుమారుడు (7 నెలలు) రామాపురం భవిత్‌ తన ప్రతిభ తో నోబెల్‌…

వృద్ధురాలి నోట్లో బట్టలు కుక్కి 3 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయిన మాజీ మహిళా వాలంటీర్‌

May 24,2024 | 12:02

విజయనగరం జిల్లా : వృద్ధురాలి నోట్లో బట్టలు కుక్కి 3 తులాల బంగారాన్ని మాజీ మహిళా వాలంటీర్‌ దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాడంగి మండలం ముగడ…

Tension – నర్సింగ్‌ విద్యార్థిని మృతి – విద్యార్థులు, బంధువుల ఆందోళన

May 24,2024 | 11:39

భద్రాచలం : భద్రాచలం పారా మెడికల్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా … శుక్రవారం ఉదయం కళాశాల వద్ద విద్యార్థులు,…

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి

May 24,2024 | 13:28

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్‌ యాదవ్‌ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్‌ బిజెపి నేత అరటి కృష్ణ…

ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ – తమ్ముడు మృతి

May 24,2024 | 10:17

శింగరాయకొండ (ప్రకాశం) : ఆస్తి కోసం అన్నదమ్ములు పడిన గొడవలో తమ్ముడు మృతి చెందిన శుక్రవారం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో జరిగింది. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు…

Exams – నేటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

May 24,2024 | 10:18

అమరావతి : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ…

Fatal accident – ముగ్గురు మృతి

May 24,2024 | 09:48

రంగారెడ్డి జిల్లా : శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్‌ మండలం అయ్యసాగర్‌ సమీపంలో బస్సు-కారు ఢీకొని…

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ – ఒకరు మృతి – మరొకరికి తీవ్రగాయాలు

May 24,2024 | 10:56

అద్దంకి (బాపట్ల) : ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం అర్థరాత్రి బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో జరిగింది. బల్లికురవ…

రాష్ట్రానికి తప్పిన తుపాను ముప్పు

May 24,2024 | 08:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని…