డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి…
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు…
దరాబాద్ : శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు యాత్రికుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై యాత్రికుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం…
గుంటూరు: ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారేమోనని వైసిపిలోని అసంతఅప్త నేతలంతా చూస్తున్నారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టిడిపితోనూ చాలా…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…
అమరావతి: అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయపోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు…
47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం…