రాష్ట్రం

  • Home
  • మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గజ్జల వెంకట లక్ష్మి

రాష్ట్రం

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గజ్జల వెంకట లక్ష్మి

Mar 15,2024 | 23:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గజ్జల వెంకట లక్ష్మిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు…

ఉద్యోగులకు డిఎ పెంపు -చెల్లింపు మాత్రం ఆగస్టులో

Mar 15,2024 | 23:17

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఒక్క రోజుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఎ పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ 30వ నెంబర్‌…

గ్రూప్‌-1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి- టిడిపి అధినేత చంద్రబాబు

Mar 15,2024 | 22:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

బిజెపి కోసం తమ్ముళ్లకు మొండిచెయ్యి

Mar 15,2024 | 22:27

– అధినేత తీరుపై టిడిపి శ్రేణుల నిరసనాగ్రహం – పోటీ చేసి తీరుతామంటున్న జవహర్‌, ఎన్‌విఎస్‌ఎన్‌ వర్మ ప్రజాశక్తి – యంత్రాంగం:టిడిపికి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో బిజెపి…

చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని విజిలెన్స్‌ ఐజీ లేఖ ఎలా రాస్తారు?- హైకోర్టు ప్రశ్న

Mar 15,2024 | 21:42

ప్రజాశక్తి-అమరావతి :విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు పలు అధికారాలు కల్పించాలని ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజి) కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఎలా…

మద్దతివ్వండి- ప్రజలకు సిఎం జగన్‌ లేఖ

Mar 15,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ వాగ్దానాలిచ్చి అమలు చేశామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి…

మోడీని గద్దె దించాలి – మత సామరస్యాన్ని కాపాడాలి

Mar 15,2024 | 21:38

– సిఎఎకు వ్యతిరేంగా నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ…

కౌలు రైతుల సమస్యలను మేనిఫెస్టోల్లో పెట్టండి

Mar 15,2024 | 21:12

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోల్లో కౌలు రైతుల సమస్యలను చేర్చాలని…

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి- ఎవి నాగేశ్వరరావు

Mar 15,2024 | 21:08

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని స్టేట్‌ గవర్నమెంటు కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌…