శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం
ప్రజాశక్తి-భవానీపురం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలు మంగళవారంనాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి, ఘాట్…
ప్రజాశక్తి-భవానీపురం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలు మంగళవారంనాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి, ఘాట్…
అమరావతి: ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే..…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపి మిత్రులను, లోపాయికారిగా మోడీతో జతకట్టిన వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు…
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. రేపు ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని మందా జగన్నాథం కలవనున్నారు. బహుజన్ సమాజ్…
అమరావతి: ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఈ…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే…
ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు…
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…
ప్రజాశక్తి-నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి,…