రాష్ట్రం

  • Home
  • విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

రాష్ట్రం

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

ఆడ శిశువును సజీవంగా పూడ్చిన వైనం

May 4,2024 | 12:03

హైదరాబాద్‌ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. మట్టి తొలగించి…

రైతులకు వచ్చేవారం ఎకరాకు రూ.10 వేలు పంపిణీ

May 4,2024 | 11:55

హైదరాబాద్‌ : రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే…

నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

May 4,2024 | 11:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం…

పింఛన్‌ కోసం అగచాట్లు..!

May 4,2024 | 11:19

మన్యం : ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం కొథియా గ్రామాల నుండి ఫించన్‌ కోసం 30 కిలోమీటర్ల దూరం నుండి జీపుల్లో వచ్చి బ్యాంక్‌ వద్ద పడిగాపులు…

మద్య నిషేధం హామీ ఎక్కడ ? : షర్మిల లేఖ

May 4,2024 | 11:15

అమరావతి: ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ”మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ…

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎన్నికల విధుల ఉద్యోగులు

May 4,2024 | 11:01

పామర్రు (కృష్ణా) : కృష్ణా జిల్లా పామర్రు ఎస్సీ నియోజకవర్గ కేంద్రమైన జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లో శనివారం ఉదయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు…

ప్రయాణీకుల కోసం టిఎస్‌ఆర్‌టిసి బంపర్‌ ఆఫర్స్‌..

May 4,2024 | 11:00

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ప్రయాణీకుల కోసం మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు.. ఎనిమిది రోజుల…

దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు..

May 4,2024 | 10:40

హైదరాబాద్‌ : ‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్‌ వాపోయారు.…