రాష్ట్రం

  • Home
  • మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

రాష్ట్రం

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

Mar 5,2024 | 10:38

హైదరాబాద్‌ : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం…

వైసిపిలోకి భూమా కిశోర్‌రెడ్డి

Mar 5,2024 | 11:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆళ్లగడ్డ బిజెపి నియోజక ఇన్‌ఛార్జి భూమా కిశోర్‌రెడ్డి వైసిపిలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో భూమా కిశోర్‌రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌…

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Mar 5,2024 | 10:47

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. పరిటాల శ్రీరామ్‌ గ్రూపుల మధ్య ఘర్షణ 25 వాహనాలు ధ్వంసం ప్రజాశక్తి-బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో…

హైదరాబాద్‌లో మహిళ కిడ్నాప్‌ కలకలం..

Mar 5,2024 | 10:31

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆటోలో మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. మహిళ కేకలు విని పోలీసులకు స్థానికులు…

జిఒ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌, స్పెషల్‌ డిఎస్‌సి కోసంకలెక్టరేట్‌ ముట్టడి

Mar 5,2024 | 10:44

ప్రజాశక్తి – పాడేరు, రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : జిఒ నంబర్‌ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల…

కేంద్రం వడ్డీ దందా

Mar 5,2024 | 11:00

రాష్ట్రానికి 30 పథకాలపై తాజా లేఖ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అప్పు ఇచ్చిన వాళ్లు వడ్డీ వసూలు చేయడం సాధారణమే. అయితే రాష్ట్రాల్లో…

రైతుల గోడు ఆలకించాలి

Mar 5,2024 | 10:18

ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య,కె ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : అమరావతి బ్యూరోమంటల్లో…

ఎన్నికల షెడ్యూలు అనంతరం గిఫ్టుల రూపంలో వేతనాలు

Mar 5,2024 | 10:09

 వైసిపి అభ్యర్థులే చెల్లించేలా చర్యలు వారి ప్రచారకర్తలుగా వలంటీర్లు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో స్వచ్ఛంద సేవలు…

2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ : మోడీ

Mar 5,2024 | 10:07

ఆదిలాబాద్‌ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : వికసిత్‌ భారత్‌ కోసం బిజెపి కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.…