రాష్ట్రం

  • Home
  • నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌ బాబు

రాష్ట్రం

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌ బాబు

Dec 22,2023 | 15:40

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నేత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్‌ మేనిజింగ్‌ కమిటీ సమావేశంలో…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. అతి వేగమే ప్రధాన కారణం

Dec 22,2023 | 15:00

హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో అదుపు తప్పి…

హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 14:46

హైదరాబాద్‌: నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర…

ఘర్షణ తలెత్తడానికి పల్లవి ప్రశాంతే కారణం: డీసీపీ

Dec 22,2023 | 14:36

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ సమయంలో జరిగిన ఘర్షణల్లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 6 బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీ విజరుకుమర్‌…

ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్‌

Dec 22,2023 | 14:31

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్‌, వినోద్‌లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌…

కుంభకోణాలకు నిలయంగా రైతు భరోసా కేంద్రాలు: నాదెండ్ల మనోహర్‌

Dec 22,2023 | 14:26

మంగళగిరి: రైతు భరోసా కేంద్రాలను వైసిపి ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ…

నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోంది : మల్లు భట్టి విక్రమార్క

Dec 22,2023 | 13:46

తెలంగాణ : నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ప్రతిపక్ష పార్టీల ఎంపిల సస్పెన్షన్‌ పరిణామంతో…

జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం : కె.అచ్చెన్నాయుడు

Dec 22,2023 | 13:29

అమరావతి : జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో…

ఈ ఏడాదిలో క్రైం రేటు పెరిగింది : హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 13:15

తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌…