రాష్ట్రం

  • Home
  • సత్యదేవుని దర్శించుకున్న హోం మంత్రి

రాష్ట్రం

సత్యదేవుని దర్శించుకున్న హోం మంత్రి

Jun 15,2024 | 20:47

ప్రజాశక్తి – అన్నవరం(కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యదేవుడిని కుటుంబ సభ్యులతో కలిసి హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి…

శిలాఫలకాలు ధ్వంసం

Jun 15,2024 | 20:45

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని గూగూడు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన…

స్పందన ఇకపై పిజిఆర్‌ఎస్‌

Jun 15,2024 | 20:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజా ఫిర్యాదులు నమోదు వాటి పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ”స్పందన” కార్యక్రమాన్ని పిజిఆర్‌ఎస్‌గా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ కార్యక్రమాన్ని…

త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం -రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Jun 15,2024 | 20:20

ప్రజాశక్తి-కడప అర్బన్‌/రాయచోటి :త్వరలో ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రవాణా, యువజన,…

జులై 15నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, బ్యాక్‌ పాక్స్‌ ఇవ్వాలి : మంత్రి లోకేష్‌ ఆదేశాలు

Jun 15,2024 | 16:15

అమరావతి : ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ…

Telangana లో భారీగా ఐఎఎస్‌ల బదిలీ

Jun 15,2024 | 14:34

తెలంగాణ : తెలంగాణలో భారీగా 20 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక…

IAS కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్‌

Jun 15,2024 | 12:33

ప్రజాశకి-అమరావతి: జాతీయ బాలల రక్షణ కమిషన్‌ పురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్‌ పురస్కారానికి…

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కు పరిష్కారం – పోలీసుల కొత్త ప్రయోగం..!

Jun 15,2024 | 12:10

తెలంగాణ : సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఐటీ కారిడార్‌ లో ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు.…

TTD కొత్త ఈవోగా శ్యామలరావు

Jun 15,2024 | 11:49

ప్రజాశక్తి-అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావును ఎపి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌…