రాష్ట్రం

  • Home
  • డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..

రాష్ట్రం

డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..

May 4,2024 | 14:45

అనకాపల్లి: అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సఅష్టించింది.. దేవరపల్లి మండలం తారువ…

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

May 4,2024 | 14:35

కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి చాట్రాయి : గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని నూజివీడు ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు…

ఎన్నికలవేళ…ఆరోగ్యం జర జాగ్రత్త

May 4,2024 | 13:35

నిర్లక్ష్యం చేస్తే అసలుకే ప్రమాదం ప్రజాశక్తి -కాళ్ళ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకా పోలింగ్‌ కు తొమ్మిది రోజులే…

అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 12:48

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి…

రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 | 12:20

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం…

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

ఆడ శిశువును సజీవంగా పూడ్చిన వైనం

May 4,2024 | 12:03

హైదరాబాద్‌ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. మట్టి తొలగించి…

రైతులకు వచ్చేవారం ఎకరాకు రూ.10 వేలు పంపిణీ

May 4,2024 | 11:55

హైదరాబాద్‌ : రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే…

నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

May 4,2024 | 11:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం…