రాష్ట్రం

  • Home
  • ఛార్జిషీట్‌లో ఉన్నది మాట్లాడితే న్యాయ స్థానం ఆంక్షలెందుకు?

రాష్ట్రం

ఛార్జిషీట్‌లో ఉన్నది మాట్లాడితే న్యాయ స్థానం ఆంక్షలెందుకు?

Apr 21,2024 | 21:59

 సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిబిఐ ఛార్జిషీట్‌లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయ స్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు…

బాబు, పవన్‌ రెచ్చగొట్టడం వల్లే సిఎంపై దాడి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

Apr 21,2024 | 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల వల్లే సిఎం జగన్‌పై దాడి చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్‌ అన్నారు.…

రాయి దెబ్బకే హత్యాయత్నం కేసా? :డాక్టర్‌ నర్రెడ్డి సునీత

Apr 21,2024 | 21:12

ప్రజాశక్తి – వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పిల్లవాడు రాయి విసిరితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని డాక్టర్‌ నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. ఆదివారం వేంపల్లెలోని…

అవాకులు, చవాకులు పేలితే సహించం : జనసేన

Apr 21,2024 | 21:06

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే సీటు దక్కలేదన్న అక్కసుతో వైసిపిలో చేరిన పోతిన మహేష్‌ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఇకపై…

నేడు సీతారాముల కల్యాణం

Apr 21,2024 | 21:03

ప్రజాశక్తి – ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రాముని కల్యాణానికి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలు, ఆకాశమంత పందిళ్లతో…

కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా మా విజయానికి డోకాలేదు : సజ్జల

Apr 21,2024 | 20:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 80 శాతం ప్రజలకు అందిందని, ఎవరు.. ఎవరితో కలిసొచ్చినా గెలుపు మాత్రం వైసిపిదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన…

చాగలమర్రి, రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Apr 21,2024 | 18:46

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ…

తిరుమల ఘాట్‌ రోడ్డులో జీపు బోల్తా

Apr 21,2024 | 18:04

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఆదివారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు గాయాలయ్యాయి. ఇందులో తమిళనాడుకు చెందిన మహిళ పరిస్థితి విషమంగా…

కూకట్‌పల్లిలో మహిళపై హత్యాచారం?

Apr 21,2024 | 17:10

కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వర్క్‌షాప్‌ సెల్లార్‌లో గుర్తు తెలియని మహిళ మఅతదేహం లభ్యమైంది. ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం…