రాష్ట్రం

  • Home
  • కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాల పర్వం

రాష్ట్రం

కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాల పర్వం

Apr 10,2024 | 20:53

ప్రజాశక్తి-యంత్రాంగం : వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 848 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

జనసేన స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Apr 10,2024 | 20:52

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నియమించారు. క్యాంపెయినర్లలో…

శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు

Apr 10,2024 | 20:46

ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, నిజాలంకరణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో…

వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఆర్‌

Apr 10,2024 | 20:32

ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : మాజీ ఎమ్మెల్యే, రాయచోటి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌ రమేష్‌ కుమార్‌రెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద…

పెట్రోల్‌ బంకుల వద్ద ఓటు హక్కుపై అవగాహన : సిఇఒ ఎంకె మీనా

Apr 10,2024 | 20:24

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన…

పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనలో ముగ్గురు వైసిపి నేతలపౖౖె కేసు

Apr 10,2024 | 22:40

ప్రజాశక్తి-కృష్ణాప్ర్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌పై చిలకలపూడి స్టేషన్‌లో బుధవారం…

పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు

Apr 10,2024 | 18:43

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్‌ మాట్లాడారని ఈసికి…

హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

Apr 10,2024 | 18:01

అమరావతి: కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోమ్‌ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌…

కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించండి

Apr 10,2024 | 17:52

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి-శ్రీకాకుళం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…