రాష్ట్రం

  • Home
  • AP Group 1 – గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లో 4496 మంది అర్హత

రాష్ట్రం

AP Group 1 – గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లో 4496 మంది అర్హత

Apr 14,2024 | 08:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌ా1 స్క్రీనింగ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో 4,496 మంది అభ్యర్ధులు అర్హత సాధించిన్నట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌…

సకాలంలో చేపలవేట నిషేధ భృతి

Apr 14,2024 | 08:15

ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మత్స్యకారులకు సకాలంలో చేపల వేట నిషేధ భృతిని అందించాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్‌ చేసింది.…

మత్స్యకారులకు పరిహారం ఏదీ?

Apr 14,2024 | 08:14

-నేటికీ విడుదల కాని పరిహారం మార్గదర్శకాలు -రేపటి నుండి అమలులోకి చేపల వేట నిషేధం -ఆందోళనలో గంగపుత్రులు ప్రజాశక్తి- యంత్రాంగం : ఆటుపోట్ల జీవితంలో మరో ఉపద్రవం!…

సిఎం జగన్‌పై దాడి -కనుబొమ్మపై గాయం

Apr 14,2024 | 08:11

-బస్సులోనే ప్రథమ చికిత్స – మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రజాశక్తి-విజయవాడ, అర్బన్‌, సింగ్‌నగర్‌, గన్నవరం :విజయవాడలో శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర…

కాస్ట్‌లీ (ఖరీదైన) ఎన్నికలు

Apr 14,2024 | 00:59

బరిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు నిఘా అధికారుల కన్నుగప్పి నగదు తరలింపు నోటిఫికేషన్‌కు ముందే రూ.100కోట్లు నగదు , డ్రగ్స్‌,లిక్కర్‌ పట్టివేత ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రానున్న సాధారణ…

ముఖ్యమంత్రి జగన్‌కు సెక్యూరిటీ పెంచాలి -కేశినేని నాని డిమాండ్‌

Apr 14,2024 | 00:18

ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా):ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సెక్యూరిటీ భారీగా పెంచాలని విజయవాడ వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి కేసినేని నాని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాయితో దాడి…

మోషాయి.. ద్వేషాయి..

Apr 14,2024 | 00:13

నా పేరేదైతే మోషాయి.. నా పేరెనుక తోకేదైతే నీకెందుకు చెప్పాలోయి.. నా భాషేదైతే మోషాయి.. దాని యాసేదైతే నీకెందుకు చెప్పాలోయి.. నా మతమేదైతే మోషాయి.. నా గతమేదైతే…

అన్నమయ్యలో అసంతృప్తి సెగలు

Apr 14,2024 | 00:05

టిడిపికి తప్పని తిరుగుబాటు బెడద ప్రజాశక్తి-కడప ప్రతినిధి:అన్నమయ్య జిల్లా ఆరు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాన్ని కలిగి ఉంది. రాయచోటి అసెంబ్లీ బరిలో వైసిపి తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే…