బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారు : లోకేశ్
ఎలమంచిలి (విశాఖ) : ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఉమ్మడి…
ఎలమంచిలి (విశాఖ) : ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఉమ్మడి…
ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పురందేశ్వరి పర్యటించారు. అనంతరం…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది.…
తెలంగాణ : కఠిన చర్యలు తీసుకోకూడదంటూ … మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఎండీ సీహెచ్.శైలజా కిరణ్కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ వ్యవహారంపై ఎపి…
ప్రజాశక్తి-అరకువాలీ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్ సాబ్జీ దుర్మరణం పట్ల అరకువాలీలో జరుగుతున్న సీపీఎం అల్లూరి…
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో…
అక్టోబరు 2023లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి తీవ్రగాయాలతో బయటపడిన చంద్రబాబు ప్రజాశక్తి-చిత్తూరు :ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. సభలో ప్రతిపక్ష నాయకుడిగా సీఎం కేసీఆర్…
కర్నూలు : కర్నూలులోని ఓ లాడ్జిలో ఇద్దరు దారుణహత్యకు గురైన ఘటన కలకలం రేపింది. శనివారం లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.…